PM కిసాన్ 15 వ విడత 2000/- రూ. కు సంబందించి రైతులు ఖాతాలో నవంబర్ నెలలో జమ కానున్నాయి
ఈ 15వ విడత కు సంబందించి రైతులందరి చేత E-KYC పూర్తి చేపించాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది
ఈ 15వ విడతకు సంబందించిన అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసు కోవాలి అనుకొనే వాళ్ళు వెబ్ పేజీ లాస్ట్ లో లింక్ పైన క్లిక్ చేసి మీ పేరు చెక్ చేసుకోండి
PM కిసాన్ 15 వ విడత అర్హుల జాబితా చెకింగ్ లింక్ 👇