PM KISAN 15TH INSTALMENT E-KYC

Vijetha academy
1

 

PM కిసాన్ సమ్మాన్ నిధి 15వ విడత  2,000/- రూ త్వరలో  విడుదల చేయనున్న  కేంద్ర ప్రభుత్వం

ఈ 15 వ విడత 2,000/- రూ పొందాలి  అంటే రైతులందరు  E-KYC తప్పనిసరిగా వేయాలని  ఉత్తర్వులు జారీ

E-KYC లేని వారికి 15వ విడత  డబ్బులు 2000/-రూ రైతుల బ్యాంక్ ఖాతాలో  జమ కావు ఈ E-KYC పద్దతిని  కేంద్ర ప్రభుత్వం 10వ  విడత  నుంచి  అమలులోకి  తీసుకోని వచ్చింది.. 

PM కిసాన్ E-KYC కోసం  కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి 👇 https://exlink.pmkisan.gov.i

Post a Comment

1Comments
Post a Comment