ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడ (ఇబ్రహీంపట్నం)లోని ఏపీ మోడల్ స్కూల్ సొసైటీ(ఏపీఎం ఎస్).. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో ఒప్పంద ప్రాతిపదికన టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
➡️ మొత్తం పోస్టుల సంఖ్య: 282
➡️ పోస్టుల వివరాలు: ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ) -71 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు పీజీటీ)-211
♦️ట్రైయిన్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీ టీ)
➡️అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి.
➡️వయసు: 18 నుంచి 44ఏళ్ల మధ్య ఉండాలి
➡️జీతం: నెలకి రూ.28,940 చెల్లి స్తారు
♦️పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు(పీజీ టీ)
➡️అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీతో పాటు బీఈడీ ఉత్తీర్ణు లవ్వాలి.
➡️వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
➡️జీతం: నెలకి రూ.31,460 చెల్లిస్తారు
➡️ఎంపిక విధానం: బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీలో సాధించిన మెరిట్ మార్కులు, బీఈడీ మెథ డాలజీలో సాధించిన మెరిట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు
➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
➡️ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది 07.01.2022
Online Applying Link 👇
https://nadunedu.se.ap.gov.in/STMSWork
Official Website Link 👇