AP డ్వాక్రా రుణమాఫీ (YSR ఆసరా)రెండవ విడత డబ్బులని ఈ రోజు (అక్టోబర్ 7) న రాష్ట్ర వ్యాప్తంగా78.76 లక్షల మంది మహిళలకు రూ.6,440 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో cm జగన్ మోహన్ రెడ్డి గారు నేడు జమ చేయటం జరిగింది. అర్హులైన లబ్ధిదారులు ఖాతాలో రుణమాఫీ డబ్బులు జమ అయ్యాయో కాలేదో తెలుసుకోటానికి ప్రస్తుతం ఎలాంటి పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ అనేది అందుబాటులో లేదు.
అయితే అర్హులైన డ్వాక్రా గ్రూప్ సభ్యులు వారి డ్వాక్రా గ్రూప్ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్యాంక్ బాలన్స్ ఎంక్వయిరీ టోల్ ఫ్రీ నంబర్స్ కి కాల్ చేసి వారి అకౌంట్ లో డ్వాక్రా రుణమాఫీ డబ్బులు 2వ విడత జమ అయ్యాయో కాలేదో చెక్ చేసుకోవచ్చు
అన్నీ బ్యాంక్స్ బాలన్స్ ఎంక్వయిరీ టోల్ ఫ్రీ నెంబర్ కోసం కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి 👇
AP DWAKRA RUNAMAFI 2ND PHASE AMOUNT BALANCE ENQUIRY