PM KISAN 12TH INSTALMENT E-KYC

Vijetha academy
0

PM కిసాన్ సమ్మాన్ నిధి 12వ విడత 2,000/- రూ అక్టోబర్ నెలలో విడుదల చేయనున్న కేంద్ర ప్రభుత్వం

                   ఈ 12వ విడత 2,000/- రూ పొందాలి అంటే రైతులందరు E-KYC తప్పనిసరిగా వేయాలని ఉత్తర్వులు జారీ

            E-KYC లేని వేయని వారికి 12వ విడత డబ్బులు 2000/-రూ రైతుల బ్యాంక్ ఖాతాలో జమ కావు ఈ E-KYC పద్దతిని కేంద్ర ప్రభుత్వం 10వ విడత నుంచి అమలులోకి తీసుకోని వచ్చింది.. ఇప్పుడు తాజాగా ప్రతి రైతు 12వ విడత అక్టోబర్ నెలకు సంబంధించి E-KYC వేయాల్సివుంటుంది

PM కిసాన్ 12 వ విడత E-KYC కొరకు కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి 👇

https://exlink.pmkisan.gov.in/aadharekyc

Post a Comment

0Comments
Post a Comment (0)