ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు 2022 వ సంవత్సరానికి సంబందించిన YSR రైతు భరోసా మొదటి విడత 5,500 ను అర్హులైన 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయని AP CM జగన్ మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నొక్కి నేడు (MAY -16) రైతుల ఖాతాలోకి విడుదల చేసారు
YSR రైతు భరోసా మొదటి విడత 5,500 పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ 👇 https://ysrrythubharosa.ap.gov.in/RBAp